Loksabha election polling :దేశంలో ముగిసిన తొలి దశ పోలింగ్..

0
72

Loksabha election polling :

-13 రాష్ట్రాల్లో తొలి దశ లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది.. ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం..

ఉత్తర ప్రదేశ్ – 57.54 శాతం
ఉత్తరాఖండ్ – 53.56
బెంగాల్ -77.57
త్రిపుర -76.10
తమిళనాడు -62.02
రాజస్థాన్ – 50.27
సిక్కిం -67.58
మహారాష్ట్ర -54.85
మధ్యప్రదేశ్ – 63.25
జమ్మూ కాశ్మీర్ -65
ఛత్తీస్ గఢ్ – 63.41
బీహార్ -46.32
అస్సాం -70.76..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here